నా సందేశం

ఆంగ్లేయుల నుండి విముక్తి అయ్యింది ౬౮ సంవత్సరములు కానీ ఇంకా దోచుకునే వారి నుండి ఎప్పుడు కలుగుతుంది విముక్తి ? అమ్మ నాన్నల కన్నా అన్న దమ్ముల కన్నా మించి ప్రేమించేది, ఆరాధించేది, ప్ర్రాణలను అర్పించేది, కేవలం ధనమునకు మాత్రమే. అందుకే చెప్పాడు భతృహరీ ” ధనం మూలం జగత్” అని అందుకే పాటిస్తారు మన…

నా దేశం

నేటి ప్రపంచం ఒక విష వలయం. ప్రేమ దయ కరుణలకుఅతీతం మానవుని అభ్యుధయనికి పెద్ద అవరోధం ప్రగతి పేరుతో దోచుకుంటారు రాజకీయ నాయకులు వారికే చెబుతారు జోహార్లు ప్రజలందరూ ప్రజాపాలకులు ప్రజలని పాలించి ధనముని దోచే దొంగలు కానీ వారిని ఎదురుంచుట ఎవరి తరము? అమ్మని దోచుకుంటున్న గుండాలను కొడుకు చూచి తన బ్రతుకు దారి కొరకు…